chandrababu naiudu

Archive

నెయ్యి కల్తీ నిజం…. కానీ నిజమే కల్తీ!

భక్తులు ఎంతో భక్తి భావంతో…ఇష్టంగా తినే తిరుమల లడ్డూ కల్తీ జరుగుతోందన్నది ముమ్మాటికి నిజం. నెయ్యి కల్తీ కాలేదని ప్రతిపక్ష వైసిపి పార్టీ కూడా ఖండించకపోవడం కల్తీని
Read More

2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై కలెక్టర్ ఆరా?!

2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆరా తీశారట.
Read More

పవనిజం నుంచి పవరిజం వరకు…..

జనసేనాని, సినీ హీరో పవన్ కల్యాణ్ పవనిజం అంటూ అభిమానుల్లో ఏకంగా ఒక సిద్ధాంతాన్ని కూడా సృష్టించారు. ఆమధ్య అక్టోబర్ నెలలో పవనిజం పేరిట వేడుకలు కూడా
Read More

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎపి పార్టీలు ఎటు వైపు?.. మూడు పార్టీలు మోడీ తానులో ముక్కలేనా?!

ఉపరాష్ట్రపతి. ఎన్నికలలో అధికార పక్షానికి ఆంధ్రులుగా తెలుగువారిగా మనం ఓటు ఇచ్చినా. .ఇవ్వకపోయినా…. ప్రస్తుత పరిస్థితుల్లో బహుశా అధికార బీజేపీ ఎన్డీఏ కూటమి వారు గెలుస్తారేమో. ఈ
Read More

పాకిస్తాన్ కు అంత సీన్ లేదు……తేల్చేసిన ఉండవల్లి

భారతదేశంతో యుద్దం చేసే శక్తి పాకిస్తాన్ కు లేదని, ఈ విషయం భుట్టోను ఉరితీసిన సైనిక అధిపతి అప్పట్లోనే స్పషం చేసారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ
Read More

ఇష్టం లేకున్నా ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది!

సోము వీర్రాజుతో ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారన్న దివాకరమ్ న్యూస్ వ్యాఖ్యను చాలామంది తప్పుపట్టారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంతకాలం సోముకు రాజకీయంగా
Read More

తెలంగాణాలోనూ… రెడ్ బుక్ రాజ్యాంగం?!

పుష్ప-2 సినిమాలో గంధం చెక్కలతో పాటు ప్రత్యర్థులను హీరో అల్లు అర్జున్ వేటాడగా…హైదరాబాద్ సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నిజజీవితంలో ఆయననే తెలంగాణా ప్రభుత్వం వెంటాడుతున్నట్లు
Read More

ఎల్లో మీడియా శాసిస్తుంది….ప్రభుత్వం పాటిస్తుంది?!

  దేవుడు శాసిస్తాడు…ఈ అరుణాచలం పాటిస్తాడు. రజనీకాంత్ చెప్పిన ఇది డైలాగ్ గానే చాలా పాపులరైంది. కానీ ప్రస్తుతం ఎల్లోమీడియా శాసిస్తోంది…కూటమి ప్రభుత్వం పాటిస్తోంది అన్న విధానం
Read More

మళ్లీ సోమవారం…పోలవరం…!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును తొలిసారిగా 2022లో  ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారి, సీనియర్ జర్నలిస్టుతో కలిసి సందర్శించే అవకాశం లభించింది. అయితే ప్రజలు ఊహించిన దానికి
Read More

వారు పట్టించుకోలేదు…మీరైనా ఎపికి న్యాయం చేయండి….పవన్ కల్యాణ్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ

రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఎపికి తగిన న్యాయం జరిగేలా పార్లమెంటులో పోరాటం చేసేలా జనసేనతో పాటు మిత్రపక్షానికి చెందిన ఎంపిలను ప్రేరేపించాలని మాజీ ఎంపి
Read More