సాహిత్యం

మరణమూ ఉత్సవమే!

మరణం గురించి ఆలోచిస్తేనే మనషుల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తుంది. జీవితం ఒక ఉత్సవం పేరిట ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంద్రజాలికుడు డాక్టర్ బి వి పట్టాభిరామ్ ఒక పుస్తకాన్ని రచించారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక సందర్భంలో ఆయనను కలిసినపుడు జీవితం ఉత్సవమైతే మరణం ఏమిటని ప్రశ్నించారట. దీనికి పట్టాభిరామ్ స్పందిస్తూ జీవితంతో పాటు, మరణమూ భాగమని, ఇదంతా ఒక ప్యాకేజీ అని, మరణాన్ని కూడా
Read More

నటనలో ఎస్వీఆర్ కు సాటిరారెవరూ…

తనదైన ఆంగికం..వాచకంతో తెలుగుతెరకు నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సామర్ల వెంకట రంగారావు అనే ఎస్వీ రంగారావు తెలుగు చిత్రసీమలో చెరగని ముద్రవేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులనే తన పాత్రాభినయంతో ఢీకొట్టి, ఔరా అనిపించారు. పౌరాణిక ప్రతినాయక పాత్రల్లో ఎన్టీ రామారావుకు ధీటుగా నటించి, మెప్పించారు. అలాగే కళ్లు చెమర్చే విషాదకర పాత్రల్లో కూడా ఆయన జీవించారు. కొన్ని పాత్రల్లో ఎస్వీ రంగారావు తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేని విధంగా
Read More

13ఏళ్లకే ఆంగ్ల ఫిక్షన్ నవల అల్లిన మన మహీరమ మహా రచయిత్రి అవుతుందా?!….

పిట్ట కొంచెం కూత ఘనం…ఈసామెత రాజమహేంద్రవరం నగరానికి చెందిన చల్లా మహీరమకు అక్షరాలా వర్తిస్తుంది. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు చల్లా వెంకట సుబ్బరాయశాస్త్రి(సివిఎస్ శాస్త్రి) మనవరాలైన మహీరమ 13ఏళ్లకే ప్రకృతి, పంచభూతాల కథాంశంగా చిన్నారులు పాత్రధారులుగా ఆంగ్లంలో రూబీస్ బ్లూస్ట్రీమ్ అండ్ ది బాండ్ ఆఫ్ ఫైర్ పేరుతో ఆసక్తికర కథనంతో ఫిక్షన్ నవలను రాసిపడేసింది. దివంగత సమాచారం సుబ్రహ్మణ్యం సోదరుడు గంధం కృష్ణ కుమార్తె లండన్ లో
Read More

ఉన్నది ఉన్నట్టు….క్రెడిట్ కోసం పట్టు!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎపి కేబినెట్ తీర్మానించింది. ఈవిషయంలో ఘనత తనదంటే తనదంటూ తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్థులుగా కొనసాగుతున్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పరస్పరం పోటీ పడటం హాస్యాస్పద చర్చకు దారితీస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలోనే కొనసాగించాలని కేబినెట్ తీర్మానించినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఆ వెంటనే వాసు
Read More

70ఏళ్లు…61 డిగ్రీలు…. విద్యారంగంలో మెగాస్టార్

సినీరంగంలో చిరంజీవి మెగాస్టార్ అయితే విద్యారంగంలో రాజమహేంద్రవరంనకు చెందిన ప్రముఖ మానసిక వైద్యులు ప్రతిష్టాత్మక బిసి రాయ్ అవార్డు గ్రహీత కర్రి రామారెడ్డి మెగాస్టార్ గా నిలిచారు. మానసిక వైద్యుడిగా తీరికలేని ప్రాక్టీస్…సామాజిక సేవకుడిగా రచయితగా…విశ్లేషకుడిగా…ఆర్ఎస్ఎస్ నాయకుడిగా బిజీ జీవితాన్ని గడిపే రామారెడ్డి నిత్య విద్యార్థిగా 70ఏళ్ల వయస్సులో కూడా 61 డిగ్రీలు…అదీ విభిన్నమైనవి కావడం ఆయనలోని జ్ఞానతృష్ణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విద్యారంగంలో ఆయన సాధించిన ఘనతలు ఆషామాషీ కాదు.
Read More

చిత్ర కళావీధిలో….అదిరిన చిత్తరువు !

చాలా కాలం తరువాత సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో మంచి అభిరుచి కలిగిన కార్యక్రమం జరిగిందిఇప్పటి వరకు బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఇలాంటి వీధి కళాప్రదర్శన తొలిసారిగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారు. ఈప్రదర్శన తిలకించలేని వారికి ఒక వెలితిగా మిగిలిపోతుందండంలో సందేహం అక్కర్లేదు. రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు రోడ్డులో అమరావతి చిత్రకళావీధి పేరిట నిర్వహించిన చిత్ర కళా ప్రదర్శన
Read More

యుగాది…ఉగాది!

యుగానికి ఆరంభం…జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదిని అచ్చ తెలుగులో సంవత్సరాది అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పబడింది. దీని ప్రకారం ఈఏడాది మార్చి 30వ తేదీ చైత్ర శుక్ల పాడ్యమి రోజున శ్రీక్రోధి నామ సంవత్సరం ముగిసి, శ్రీ విశ్వావసు నామ
Read More

సంగీతంలో మామ మహదేవన్

దక్షిణాది సినీరంగంలో మామగా చిరపరిచితులైన కెవి మహదేవన్ పూర్తి పేరు కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్. మామ తొలుత సహాయనటుడిగా సినీరంగంలోకి ప్రవేశించి, మిత్రుల సలహాతో సంగీత దర్శకుడిగా మారి ఉన్నత శిఖరానికి చేరుకున్నారు. 1962 లో విడుదలైన మంచి మనసులు సినిమాలో ఈయన స్వరపరిచిన మామ మామ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. అప్పటి నుంచి మామ అనేది ముద్దుపేరుగా స్థిరపడింది. తెలుగు రాకపోయినా మామ తెలుగు
Read More

ఎమ్మెస్ రామారావు మొర ఆలకించిన హనుమంతుడు

ఎమ్మెస్ రామారావు ఆలపించిన రామాయణ సుందరాకాండ, హనుమాన్ చాలీసా వినని వారు…ఆయన గానానికి మైమరవని తెలుగు వారు చాలా అరుదు. తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు రామారావు. 1963 నుంచి రామారావు కొన్నాళ్లు రాజమహేంద్రవరంలో నివసించారు. 1974 వరకు స్థానికి గురుకులంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన పైలట్ హోదాలో 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో ఆయన ఆచూకీ
Read More

ఈల వేసి ఆంధ్రను అలరించిన రఘురామయ్య

కళ్యాణం వెంకట సుబ్బయ్య ఈల వేస్తే శ్రోతలు…ప్రేక్షకులు తన్మయత్వం చెందేవారు. ఒక చేత్తో వేణువును పట్టుకుని, నోట్లో వేలు పెట్టుకుని రాగయుక్తంగా ఈల పాట, పద్యాలు పాడితే ప్రేక్షకులు, శ్రోతలు మైమరిచిపోయేవారు. అందుకే ఆయన పేరు వెంకట సుబ్బయ్య కాస్తా ఈల పాట రఘురామయ్యగా మారింది. రఘురామయ్య పేరు వెనుక కూడా ఒక విశేషం ఉంది. ఆయన నాటకాల్లో రఘురాముని పాత్రలు ఎక్కువగా వేయడంతో స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు
Read More