పుష్కరాల సమీక్షకు వచ్చి..గోదావరిని చూసి దిమ్మదిరిగి.. మైండ్ బ్లాంక్ అయిన పవన్..
జనసేనాని…ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గోదావరి పుష్కరాల పనుల సమీక్షలో భాగంగా రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు నుంచి కోటిలింగాల రేవు వరకు ప్రత్యేక బోటులో గోదావరిలో పర్యటించారు. రాజమహేంద్రవరం నగరం నుంచి మురుగునీటిని తరలించే గోదావరి
Read More