ఆధ్యాత్మికం

పుణ్యం కోసం పుష్కర స్నానం…అకాల మరణాలు…రోగాల కోసం కాదు!

2027లో గోదావరి పుష్కరాల సందడి మొదలైంది. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన
Read More

మరణమూ ఉత్సవమే!

మరణం గురించి ఆలోచిస్తేనే మనషుల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తుంది. జీవితం ఒక ఉత్సవం పేరిట ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంద్రజాలికుడు డాక్టర్ బి వి పట్టాభిరామ్ ఒక పుస్తకాన్ని రచించారు. మాజీ ఎంపి
Read More

13ఏళ్లకే ఆంగ్ల ఫిక్షన్ నవల అల్లిన మన మహీరమ మహా రచయిత్రి అవుతుందా?!….

పిట్ట కొంచెం కూత ఘనం…ఈసామెత రాజమహేంద్రవరం నగరానికి చెందిన చల్లా మహీరమకు అక్షరాలా వర్తిస్తుంది. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు చల్లా వెంకట సుబ్బరాయశాస్త్రి(సివిఎస్ శాస్త్రి) మనవరాలైన మహీరమ 13ఏళ్లకే ప్రకృతి, పంచభూతాల కథాంశంగా
Read More

అక్కడ గోవులు…ఇక్కడ రోగులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవుల మృతి, రాజమహేంద్రవరంలోని ధర్మాసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు రాజకీయ మలుపుతీసుకుంటున్నాయి. తిరుమలలో గోవుల మృతి రాష్ట్రవ్యాప్తంగా వైసిపికి, కూటమి నేతలకు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీయగా… రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి
Read More

ఆ ఘనత నాది…కాదు నాది…నరసన్న కొండపై రోప్ వే కోసం…తాజా…మాజీ.. సామాజిక మాధ్యమ

కోరుకున్న కోర్కెలు తీర్చే కోరుకొండలో కొండపై నెలవైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రోప్ వే ప్రాజెక్టు సాకారానికి చర్యలు తీసుకోవడం భక్తులకు సంతోషం కలిగించే శుభవార్త. అయితే ఈరోప్ వే నిర్మాణం ఘనతను సొంతం
Read More

యుగాది…ఉగాది!

యుగానికి ఆరంభం…జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదిని అచ్చ తెలుగులో సంవత్సరాది అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి
Read More

సంగీతంలో మామ మహదేవన్

దక్షిణాది సినీరంగంలో మామగా చిరపరిచితులైన కెవి మహదేవన్ పూర్తి పేరు కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్. మామ తొలుత సహాయనటుడిగా సినీరంగంలోకి ప్రవేశించి, మిత్రుల సలహాతో సంగీత దర్శకుడిగా మారి ఉన్నత శిఖరానికి చేరుకున్నారు.
Read More

ఎమ్మెస్ రామారావు మొర ఆలకించిన హనుమంతుడు

ఎమ్మెస్ రామారావు ఆలపించిన రామాయణ సుందరాకాండ, హనుమాన్ చాలీసా వినని వారు…ఆయన గానానికి మైమరవని తెలుగు వారు చాలా అరుదు. తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు రామారావు. 1963 నుంచి రామారావు కొన్నాళ్లు
Read More

ఈల వేసి ఆంధ్రను అలరించిన రఘురామయ్య

కళ్యాణం వెంకట సుబ్బయ్య ఈల వేస్తే శ్రోతలు…ప్రేక్షకులు తన్మయత్వం చెందేవారు. ఒక చేత్తో వేణువును పట్టుకుని, నోట్లో వేలు పెట్టుకుని రాగయుక్తంగా ఈల పాట, పద్యాలు పాడితే ప్రేక్షకులు, శ్రోతలు మైమరిచిపోయేవారు. అందుకే ఆయన
Read More

మహాశివరాత్రి….మరో పరీక్ష!

రోడ్డు, రైలు, విమాన ప్రయాణానికి అనువైన నగరం రాజమహేంద్రవరం. అందులోనూ సాంస్కృతిక రాజధాని కావడం…పవిత్ర గోదావరితీరాన ఉండి దక్షిణకాశీగా పేరొందడంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. దీంతో సహజంగానే మహాశివరాత్రి, గోదావరి పుష్కరాల వంటి పర్వదినాల్లో కోట్లాది
Read More