ఆధ్యాత్మికం

మహాశివరాత్రి….మరో పరీక్ష!

రోడ్డు, రైలు, విమాన ప్రయాణానికి అనువైన నగరం రాజమహేంద్రవరం. అందులోనూ సాంస్కృతిక రాజధాని కావడం…పవిత్ర గోదావరితీరాన ఉండి దక్షిణకాశీగా పేరొందడంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. దీంతో సహజంగానే మహాశివరాత్రి, గోదావరి పుష్కరాల వంటి పర్వదినాల్లో కోట్లాది
Read More

…ఇప్పుడు మహాకుంభమేళాలో ఘోరం…2027 పుష్కరాలకు పాఠం కానుందా?!

  ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కేంద్రంగా జరుగుతున్న  మహాకుంభమేళా మహా ఘోరం జరిగిపోయింది. మౌని అమావాస్య సందర్భంగా అమృతస్నానాలు ఆచరించేందుకు దాదాపు 3కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. ఈసందర్భంగా సెక్టర్-2లో భక్తుల రద్దీ
Read More

యుగపురుషుడు వివేకానందుడు!

స్వామి వివేకానంద.  ఆ పేరు వింటేనే ఒక జాగృతి. సుప్తచేతనావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే కాక, హిందూమత గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక భావనను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు. రామకృష్ణ
Read More

గాన గంధర్వన్ ఏసుదాసు

ఆకాశదేశాన…..హరివరాసనం లాంటి  చిరస్థాయిగా నిలిచే పాటలు..వైవిధ్యమైన కంఠస్వరం…మార్థవమైన గాత్రం కెజె యేసుదాసు సొంతం. సినీగీతాలైనా, భక్తి పాటలైనా యేసుదాసు పాడారంటే శ్రోతలకు వీనుల విందే. అందుకే ఆయనను గాన గంధర్వన్ అని పిలుస్తారు. యేసుదాసు
Read More

రాజమహేంద్రవరంలో విధుశేఖర భారతీ మహాస్వామి విజయ ధర్మయాత్ర

సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరికీ అవగాహన కల్పించాలన్న సంకల్పంతో శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు అనంతశ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ
Read More

సకల దేవతా స్వరూపుడు సత్య సాయి బాబా(నవంబర్ 23న జయంతి)

 ఆరోపణలు…వివాదాలు ఎన్నున్నా..సత్యసాయిబాబాను గొప్ప మానవతావాది అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవసేవే మాధవ సేవ అని బోధించి, ఆచరణాత్మకంగా చూపించిన సత్యసాయిబాబాను షిరిడీ సాయిబా అవతారంగా భక్తులు విశ్వసిస్తారు.
Read More

గోదావరితీరంలో ఆధ్యాత్మిక సంరంభం…కార్తిక లక్ష దీపోత్సవం

పురాణాల ప్రకారం కార్తికమాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనది. అందులోనూ సోమవారం శివునికి ఇష్టమైన రోజు. దక్షిణ కాశీగా పేరొందిన గోదావరితీరంలోని చారిత్రాత్మక కోటిలింగాలరేవు వద్ద దాదాపు 11 ఏళ్ల క్రితం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు
Read More

2027 పుష్కరాలకు సరికొత్త ప్రచారం…

2015 గోదావరి పుష్కరాల చేదు అనుభవాల దృష్ట్యా గతంలో చేసిన  ప్రచారానికి భిన్నమైన  ప్రచారాన్ని 2027 గోదావరి పుష్కరాలకు కూటమి  ప్రభుత్వం తలకెత్తున్నట్లు కనిపిస్తోంది.   గోదావరిలో  ఎక్కడ స్నానం చేసినా పుష్కరాల పుణ్య ఫలం
Read More

సనాతన ధర్మపాలనలో ఆకలితో అలమటిస్తున్న గోమాతలు

బిజెపి, జనసేన భాగస్వామ్యంగా ఉన్న సనాతన ధర్మ ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని గోరసంరక్షణ సంఘంలో  గోమాతలు ఆకలికి అలమటిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకునే పాలకులు సనాతన ధర్మంలో భాగమైన గోవుల ఆకలి
Read More

తూర్పుగోదావరి జిల్లాలో కొత్త టూరిజం ప్యాకేజీకి శ్రీకారం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆరు ప్రముఖ పుణ్య క్షేత్రములను కలుపుతూ ఒకరోజు పుణ్యక్షేత్రాల దర్శనయాత్ర బస్సును పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లాలోని ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం జెండా ఊపి
Read More