Blog Page

ఆత్మగౌరవం ఆయన ఆభరణం….అదే..

రాజకీయాల కోసం తన పేరు చివర రెడ్డి తగిలించుకున్న…కన్నకూతుర్ని కూడా దూరం చేసుకున్న నాయకులెవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభమే. ఆత్మగౌరవం ఆయన ఆభరణం..మర్యాద…ఆతిధ్యం ఆయన ప్రత్యేకత.
Read More

రాజమహేంద్రవరం గడ్డా…ఆదిరెడ్డి అడ్డా..! మద్యం సిండికేట్ పది పెంపుపై భరత్ మౌనమేల!

ఒకప్పుడు మాజీ ఎంపి భరత్ రాజమహేంద్రవరం తన అడ్డాగా అని ప్రకటించుకున్నారు. కానీ నేడు అదిరెడ్డి వాసు అడ్డాగా మారిపోయింది. వందల రూపాయలు చేతిలో పట్టుకుని పశ్చిమగోదావరి
Read More

కాపులు కాదు…పావులు!

మొన్నటి వైసిపి ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ను హత్య చేసి
Read More

రాజమహేంద్రవరమా….రాజమండ్రా?……రైల్వేస్టేషన్ పేరు మార్చలేరా?!

రాజమండ్రి నగరాన్ని రాజమహేంద్రవరంగా మార్చి పుష్కరకాలం గడుస్తోంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పుష్కరాల చివరి
Read More

తండ్రి కోరిక తీర్చిన తనయుడు….ఒక పోలీసు అధికారి జీవిత విశేషాలు!

గత ఏడాది ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితులను తెలుసుకునేందుకు సిసిసి చానల్ తరుపున శాంతిభద్రతల విభాగం అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వాయిస్
Read More

పవన్ పర్యటన ప్రకంపనలు!….కూటమిలో గాలి బీటలు

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మొట్టికాయలు…..పర్యాటకశాఖ చేపట్టిన పుష్కర పనులపై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కినుక వహించడం….ఎపి పేపరుమిల్లు కాలుష్యం పట్ల
Read More

బెంబేలెత్తిస్తున్న యువ బొద్దింకల పార్టీ!

భారతదేశంలోని జెన్ జెడ్ యువ బొద్దింకలు సంచలనం సృష్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా రోడ్లపైకి వచ్చి వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. బొద్దింకల దెబ్బకు
Read More

కూటమి నేతల అత్యుత్సాహం….ఆనక అబాసుపాలు!

మే 30 నుంచి జూన్ 1 వరకు రాజమహేంద్రవరంలోని గోదారిలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ -2026 ప్రారంభం…. 25 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్ల
Read More

పుష్కరాల సమీక్షకు వచ్చి..గోదావరిని చూసి దిమ్మదిరిగి.. మైండ్ బ్లాంక్ అయిన పవన్..

జనసేనాని…ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గోదావరి పుష్కరాల పనుల సమీక్షలో భాగంగా రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు నుంచి కోటిలింగాల రేవు వరకు ప్రత్యేక బోటులో గోదావరిలో పర్యటించారు. రాజమహేంద్రవరం
Read More

ప్రమాదానికి కారణమైన ప్రహారీ గోడను తొలగిస్తారా?…చెన్నై సంస్థకు గోదావరి పుష్కరాల్లో రద్దీ నియంత్రణ బాధ్యత!..

2015 గోదావరి పుష్కరాల తొలిరోజే తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన నేపథ్యంలో 2027 గోదావరి పుష్కరాల్లో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందుగానే భక్తుల
Read More