రాజకీయం
ఖద్దరూ…ఖాకీ….కలిస్తే అరాచకమే!
సుబ్రహ్మణ్యేశ్వరరావు నిజాయితీ కలిగిన, ముక్కుసూటి పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. ఎస్ఐ స్థాయి నుంచి రాజమహేంద్రవరంలో పలు విభాగాల్లో పనిచేసిన సుబ్రహ్మణ్యేశ్వరరావు గత ఐదేళ్లకు
కూటమి కాపులు భయపడ్డారా?..
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కూటమి నేతలు వైసిపి నేతగానే భావిస్తుండటంతో ఆయన మృతి కాపుల్లో అంతర్గత చిచ్చుకు కారణంగా మారుతున్నట్లు
కూటమి కకావికలు…వికటించిన ఫలితాలు!…ఎమ్మెల్యే వాసుకు తొలి సవాల్!
కలిసి ఉంటే కలుగు లాభం. రాజమహేంద్రవరంలోని ఎపి పేపరుమిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈసామెతను విస్మరించినట్లు కనిపిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీలు
రాజమహేంద్రవరంలో కూటమి కకావికలం!
ప్రస్తుతం ఎపిలో అధికారంలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలు మరో 15ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసే ఉంటాయని జనసేనాని, ఉపముఖ్యమంత్రి
ఆత్మగౌరవం ఆయన ఆభరణం….అదే..
రాజకీయాల కోసం తన పేరు చివర రెడ్డి తగిలించుకున్న…కన్నకూతుర్ని కూడా దూరం చేసుకున్న నాయకులెవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభమే. ఆత్మగౌరవం ఆయన ఆభరణం..మర్యాద…ఆతిధ్యం
రాజమహేంద్రవరం గడ్డా…ఆదిరెడ్డి అడ్డా..! మద్యం సిండికేట్ పది పెంపుపై భరత్…
ఒకప్పుడు మాజీ ఎంపి భరత్ రాజమహేంద్రవరం తన అడ్డాగా అని ప్రకటించుకున్నారు. కానీ నేడు అదిరెడ్డి వాసు అడ్డాగా మారిపోయింది. వందల రూపాయలు చేతిలో
కాపులు కాదు…పావులు!
మొన్నటి వైసిపి ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ను
రాజమహేంద్రవరమా….రాజమండ్రా?……రైల్వేస్టేషన్ పేరు మార్చలేరా?!
రాజమండ్రి నగరాన్ని రాజమహేంద్రవరంగా మార్చి పుష్కరకాలం గడుస్తోంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి