ఈల వేసి ఆంధ్రను అలరించిన రఘురామయ్య
కళ్యాణం వెంకట సుబ్బయ్య ఈల వేస్తే శ్రోతలు…ప్రేక్షకులు తన్మయత్వం చెందేవారు. ఒక చేత్తో వేణువును పట్టుకుని, నోట్లో వేలు పెట్టుకుని రాగయుక్తంగా ఈల పాట, పద్యాలు పాడితే ప్రేక్షకులు, శ్రోతలు మైమరిచిపోయేవారు. అందుకే ఆయన పేరు వెంకట సుబ్బయ్య కాస్తా ఈల పాట రఘురామయ్యగా మారింది. రఘురామయ్య పేరు వెనుక కూడా ఒక విశేషం ఉంది. ఆయన నాటకాల్లో రఘురాముని పాత్రలు ఎక్కువగా వేయడంతో స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు
Read More