ఎమ్మెస్ రామారావు మొర ఆలకించిన హనుమంతుడు
ఎమ్మెస్ రామారావు ఆలపించిన రామాయణ సుందరాకాండ, హనుమాన్ చాలీసా వినని వారు…ఆయన గానానికి మైమరవని తెలుగు వారు చాలా అరుదు. తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు రామారావు. 1963 నుంచి రామారావు కొన్నాళ్లు రాజమహేంద్రవరంలో నివసించారు. 1974 వరకు స్థానికి గురుకులంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన పైలట్ హోదాలో 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో ఆయన ఆచూకీ
Read More