సాహిత్యం

డిగ్రీల్లో అర్థశతకం సాధించిన నిత్యవిద్యార్థి….శతకం దిశగా ప్రస్థానం!

కర్రి రామారెడ్డి పేరు చెబితేనే ఎన్నో విశేషణాలతో పాటు, వెనుక సంవత్సరానికి కొన్ని చొప్పున డిగ్రీలు, డాక్టరేట్లు తగిలించాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరంనకు చెందిన నిత్యవిద్యార్థి,  ప్రముఖ మానసిక వైద్యులు, డాక్టర్ బీసీ రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి డిగ్రీల పరంపరలో మరో మైలురాయిని అధిగమించారు. తాజాగా దేశంలోని ప్రముఖ ఐఐటిలతో కూడిన ఎన్ పిటెల్, ఎన్ పిటెల్ ప్లస్ నిర్వహించే పరీక్షల్లో ఒకే సెమిస్టర్ లో 13
Read More

గోదావరితీరంలో ఆధ్యాత్మిక సంరంభం…కార్తిక లక్ష దీపోత్సవం

పురాణాల ప్రకారం కార్తికమాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనది. అందులోనూ సోమవారం శివునికి ఇష్టమైన రోజు. దక్షిణ కాశీగా పేరొందిన గోదావరితీరంలోని చారిత్రాత్మక కోటిలింగాలరేవు వద్ద దాదాపు 11 ఏళ్ల క్రితం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు రాజకీయాలకు అతీతంగా లక్ష దీపోత్సవానికి శ్రీకారం చుట్టి ఆధ్యాత్మిక సంరంభానికి నాంది పలికారు. కరోనా సమయంలో కూడా అంతరాయం లేకుండా నిరాటంకంగా సాగుతున్న దీపోత్సవం ప్రతీ ఏటా కార్తిక మాసంలో
Read More