tdpjspbjp alliance govt

Archive

నెయ్యి కల్తీ నిజం…. కానీ నిజమే కల్తీ!

భక్తులు ఎంతో భక్తి భావంతో…ఇష్టంగా తినే తిరుమల లడ్డూ కల్తీ జరుగుతోందన్నది ముమ్మాటికి నిజం. నెయ్యి కల్తీ కాలేదని ప్రతిపక్ష వైసిపి పార్టీ కూడా ఖండించకపోవడం కల్తీని
Read More

అంతా వచ్చారు…వారిద్దరు తప్ప! జనసేనలోనూ లుకలుకలు?!

రాజకీయంగా వైసిపి, జనసేన ప్రత్యర్థులైనా…రాజమహేంద్రవరంలో మాత్రం ఆరెండు పార్టీల మధ్య ఒక సారూప్యం కనిపిస్తోంది. వైసిపిలో ప్రస్తుత నగర ఇన్ చార్జి, మాజీ ఎంపి మార్గాని భరత్,
Read More

పాపం గన్ని కృష్ణను అలా వదిలేశారేమిటీ?!

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణకు చిన్న గాయం చేసి చూస్తే రక్తం పసుపురంగులో కనిపిస్తుందని చెబుతారు. దాని ఉద్దేశం
Read More

ఆసక్తికర అంశాలతో ఉండవల్లి మీడియా మీట్!

రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజా మీడియా సమావేశం ఆసక్తికరంగా సాగింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులకు తనదైన రీతిలో చురకలు అంటించారు.
Read More

జిఎస్టీ 2.0 ఎవరికి ప్రయోజనం?!….పప్పులు…ఉప్పులు తగ్గలేదేమిటీ?

కూడు-గూడు-గుడ్డ ప్రతీ మనిషికి ప్రాథమిక అవసరాలు. అయితే దేశవ్యాప్తంగా అంబరాన్నంటుతున్న జిఎస్టీ 2.0 సంస్కరణల సంబరాల్లో నిత్యావసరాలైన బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనెలు, పాల ప్యాకెట్ల వంటి
Read More

పి-1…పి-3 ఏది లాభం ఏది నష్టం?….ప్రముఖ వైద్యుల అభిప్రాయం ఇదీ!

ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలల నిర్వహణ విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలు నిర్మించాలని తలపెట్టిన వైఎస్సార్సీపి కేవలం ఐదు
Read More

పాపం మెగాస్టార్ ఒంటరయ్యారా?….ఖండిచేవారే కరవయ్యారా?!

సినీనటుడు నందమూరి బాలకృష్ణ మొన్న అసెంబ్లీలో నెత్తిపైన కూలింగ్ గ్లాసులు…జేబులో చేతులు పెట్టుకున్న తీరు… అసందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ ముందు చిరంజీవితో
Read More

పవనిజం నుంచి పవరిజం వరకు…..

జనసేనాని, సినీ హీరో పవన్ కల్యాణ్ పవనిజం అంటూ అభిమానుల్లో ఏకంగా ఒక సిద్ధాంతాన్ని కూడా సృష్టించారు. ఆమధ్య అక్టోబర్ నెలలో పవనిజం పేరిట వేడుకలు కూడా
Read More

వీరి వీరి గుమ్మడి పండు వీరి భవిష్యత్ ఏమిటీ?

ఒకరేమో పెట్రోలు బంకు నుంచి…మరొకరు చిట్ ఫండ్ కార్యాలయం నుంచి…ఇంకో నాయకుడు ఉల్లిపాయల మార్కెట్ నుంచి…మరో నాయకుడు నాసా అపార్ట్ మెంట్ నుంచి…ఇంకొకరు చెట్టు కింద నుంచి..
Read More

పుణ్యం కోసం పుష్కర స్నానం…అకాల మరణాలు…రోగాల కోసం కాదు!

2027లో గోదావరి పుష్కరాల సందడి మొదలైంది. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక అధికారులను కూడా
Read More