Archive

గోదావరితీరంలో ఆధ్యాత్మిక సంరంభం…కార్తిక లక్ష దీపోత్సవం

పురాణాల ప్రకారం కార్తికమాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనది. అందులోనూ సోమవారం శివునికి ఇష్టమైన రోజు. దక్షిణ కాశీగా పేరొందిన గోదావరితీరంలోని చారిత్రాత్మక కోటిలింగాలరేవు వద్ద దాదాపు 11 ఏళ్ల
Read More

మోసాల ముఖ్యమంత్రి…అబద్దాల చక్రవర్తి….ముద్రగడ పద్మనాభరెడ్డి గారి లేఖాస్త్రం

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని, లేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం పట్టి, ఎన్నికల్లో పవన్ గెలిచి, డిప్యుటీ
Read More

నాడు రెడ్డి రాజ్యం…నేడు కమ్మ రాజ్యం! మరి రేపు..?!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలంలో రెడ్ల హవా కొనసాగగా…నేటి తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి పాలనలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం
Read More

రుడా కోసం రెడీ అయి….నవ్వులపాలై…

రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పదవి తనకే దక్కుతుందని చివరి వరకు ఆశించిన ఒక టిడిపి నాయకుడు చివరకు తీవ్రంగా నిరాశ చెందారు. రాజమహేంద్రవరం నగరానకి
Read More

2027 పుష్కరాలకు సరికొత్త ప్రచారం…

2015 గోదావరి పుష్కరాల చేదు అనుభవాల దృష్ట్యా గతంలో చేసిన  ప్రచారానికి భిన్నమైన  ప్రచారాన్ని 2027 గోదావరి పుష్కరాలకు కూటమి  ప్రభుత్వం తలకెత్తున్నట్లు కనిపిస్తోంది.   గోదావరిలో  ఎక్కడ
Read More

రాజమహేంద్రవరంలో తొలి రోబోటిక్ మో చిప్ప మార్పిడి

    రాజమహేంద్రవరంలోని సాయి ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ ద్వారా అరుదైన మోచిప్ప మార్పిడి జరిగింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా మోచిప్ప ఆపరేషన్ చేసిన ఘనత
Read More

సనాతన ధర్మపాలనలో ఆకలితో అలమటిస్తున్న గోమాతలు

బిజెపి, జనసేన భాగస్వామ్యంగా ఉన్న సనాతన ధర్మ ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని గోరసంరక్షణ సంఘంలో  గోమాతలు ఆకలికి అలమటిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకునే పాలకులు
Read More

మద్యంలో మునిగి….ఇసుకలో కూరుకుపోయి….కూటమికే చేటు తెస్తారా?!

ఇసుక, మద్యం విధానంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని, బెల్టుషాపులను ఏర్పాటు చేస్తే రూ. ఐదు లక్షల జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.  ప్రజలు కూడా అలాంటి
Read More

అందరివాడు మన అమాత్యుడు!

కందుల దుర్గేష్ ..పార్టీలు… కులమతాలకు అతీతంగా అందరివాడుగా గుర్తింపు పొందారు. అందుకే గత ఎన్నికల్లో తనదికాని నిడదవోలు లో ఎమ్మెల్యేగా గెలిచి.. జనసేన కోటాలో మంత్రి అయ్యారు.
Read More

తూర్పుగోదావరి జిల్లాలో కొత్త టూరిజం ప్యాకేజీకి శ్రీకారం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆరు ప్రముఖ పుణ్య క్షేత్రములను కలుపుతూ ఒకరోజు పుణ్యక్షేత్రాల దర్శనయాత్ర బస్సును పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లాలోని
Read More