ఎమ్మెస్ రామారావు మొర ఆలకించిన హనుమంతుడు

ఎమ్మెస్ రామారావు ఆలపించిన రామాయణ సుందరాకాండ, హనుమాన్ చాలీసా వినని వారు…ఆయన గానానికి మైమరవని తెలుగు వారు చాలా అరుదు. తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు రామారావు. 1963 నుంచి రామారావు కొన్నాళ్లు
Read More

పురంధరేశ్వరితో నాకెందుకు విభేదాలు….కాంట్రాక్టు నాకిస్తే రూ. 4వేలకే ఇసుక!

బాల స్వయంసేవక్ గా ప్రస్థానం ప్రారంభించి….46సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఎబివిపి, యువమోర్చా విభాగాల్లో పనిచేసి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎదిగిన సోము వీర్రాజు బిజెపి సిద్ధంతాలను నరనరాన
Read More

ఈల వేసి ఆంధ్రను అలరించిన రఘురామయ్య

కళ్యాణం వెంకట సుబ్బయ్య ఈల వేస్తే శ్రోతలు…ప్రేక్షకులు తన్మయత్వం చెందేవారు. ఒక చేత్తో వేణువును పట్టుకుని, నోట్లో వేలు పెట్టుకుని రాగయుక్తంగా ఈల పాట, పద్యాలు పాడితే ప్రేక్షకులు, శ్రోతలు మైమరిచిపోయేవారు. అందుకే ఆయన
Read More

ఇసుక..మద్యం అక్రమాలపై నో కామెంట్….ఎంతో మంది వెన్నుపోట్లు పొడిచారు!

పైకి గంభీరంగా కనిపించే టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణతో మాట కలిపితే మాత్రం కల్లాకపటం లేకుండా నిర్మలంగా, నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఆయనతో ముఖాముఖి తరువాయి భాగం చదవండి. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న
Read More

ఇది నా ఆఖరి పోరాటం!….అప్పుడు కీలక నిర్ణయం తీసుకుంటా- గన్ని కృష్ణ

సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయనగరం ఆర్టీసీ జోన్ మాజీ చైర్మన్, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ రాబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ బరిలో నిలిచేందుకు అన్ని విధాలా సిద్ధంగా
Read More

మేయర్ సీటుపై ముద్రగడ కుమార్తె “క్రాంతి”?!…మరి గన్ని?!

గత పరిణామాలను గమనిస్తే రాజమహేంద్రవరం మేయర్ పదవి ఇతర ప్రాంతాల నాయకులకు, అప్పటి వరకు గృహిణులుగా ఉన్న మహిళలకు అచ్చొచ్చిందనే చెప్పవచ్చు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఈగ కూడా వాలనివ్వకుండా
Read More

మహాశివరాత్రి….మరో పరీక్ష!

రోడ్డు, రైలు, విమాన ప్రయాణానికి అనువైన నగరం రాజమహేంద్రవరం. అందులోనూ సాంస్కృతిక రాజధాని కావడం…పవిత్ర గోదావరితీరాన ఉండి దక్షిణకాశీగా పేరొందడంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. దీంతో సహజంగానే మహాశివరాత్రి, గోదావరి పుష్కరాల వంటి పర్వదినాల్లో కోట్లాది
Read More

తిట్టు…కొట్టు పదవులు పట్టు….ఆలోచింపజేసే టిడిపి నేత డొక్కా ఆవేదన!

రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాలకు, నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి, వైసిపి నుంచి టిడిపిలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. నేటి రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం
Read More

ఇప్పుడైనా…కాపుల కల నెరవేరేనా?!

చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో కల్యాణ మండపాన్ని నిర్మించుకోవాలని కాపు సామాజిక వర్గీయుల చిరకాల వాంఛ. ఇది దశాబ్దాలు గడిచినా తీరనికోరికగానే మిగిలిపోయింది. కాకినాడ సహా జిల్లావ్యాప్తంగా పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా కాపు
Read More

ఉండవల్లి విభజన గోడుకు 11ఏళ్లు….ఆశలన్నీ పపన్ పైనే…

రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించి ఫిబ్రవరి 18 నాటికి 11ఏళ్లు పూర్తయింది. గత 11 ఏళ్లుగా విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయంపైనా, విభజన తీరుపైనా అలుపెరగని న్యాయ, రాజకీయ పోరాటం చేస్తూ ప్రతీ
Read More