…ఇక పురుషులకూ పొదుపు సంఘాలు….మహిళల చేతికి పార్కులు!

మహిళల స్వయంసమృద్ధి కోసం దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళా స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో పురుషులకు కూడా స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సంఘాల తరహాలోనే ఐదుగురేసి
Read More

ఎన్నైనా ఎసిలు వాడండి….ఎంతైనా విద్యుత్ సరఫరా చేస్తాం!

  ఈవేసవిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు చల్లదనం కోసం ఎసిలను వినియోగిస్తుండటంతో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ఇప్పటికే మార్కెట్లలో ఎసిల కొనుగోళ్లు
Read More

వాలంటైన్ వర్థంతి ప్రేమికుల రోజా?!

ప్రతి సంవత్సరం నేటి యువత  ఫిబ్రవరి 14 న జరుపుకునే ప్రేమికుల దినోత్సవం రోజున ప్రియులు, ప్రియురాళ్లను ఆకట్టుకునేందుకు ఎంతో హడావుడి చేస్తుంటారు. అయితే ఫిబ్రవరి 14న వాస్తవానికి ఒక ప్రియుడ్ని ఉరి తీసిన రోజు
Read More

ఈ దొంగల ముఠా ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్

ఆలీబాబా అరడజను దొంగల్లాగ ఒక మహిళ  నాయకత్వంలో 8 మంది ఇరానీ దొంగల ముఠా ఐదు రాష్ట్రాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు, పోలీసులను పరుగులు పెట్టించింది. రాజమహేంద్రవరం, రూరల్
Read More

1నుంచి 8వ తేదీ వరకు మోసాలు…ఆపై జల్సాలు!

నెలలో మొదటి 8రోజులు మోసాలకు పాల్పడి, ఆతరువాత సొంత వ్యాపారాలు, జల్సాలతో గడుపుతున్న ఇద్దరు అంతః రాష్ట్ర మోసగాళ్లను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్టు చేశారు. మొదటి 8రోజులే ఎందుకంటే ఆతరువాత పెన్షనర్ల వద్ద డ్రా
Read More

ఉండవల్లి వైసిపిలో చేరడం నిజమేనా?!

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్సీపిలో చేరతారంటూ ఆపార్టీ స్థాపించిన నాటి నుంచే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి ఉండవల్లి ఫిబ్రవరి 26న వైసిపిలో చేరుతున్నారంటూ మూహూర్తాన్ని కూడా నిర్ణయించి, సోషల్ మీడియాలో
Read More

అల్లు రామలింగయ్యను వెలుగులోకి తెచ్చింది రాజమహేంద్రవరం వాసే!

ప్రముఖ సినీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య చిత్రసీమలో లేకపోతే మెగాస్టార్ చిరంజీవి..పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆయన తనయుడు ఐకాన్ స్టార్ అర్జున్ వంటి వారు బహుశా వెలుగులోకి
Read More

ఆప్ అంత గొప్ప పార్టీ లేదు…. ఇరుకున పెడుతున్న కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి

  ఒక వైపు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు డిల్లీ గల్లీల్లో ప్రచారం చేస్తున్నారు. డిల్లీలో
Read More

…ఇప్పుడు మహాకుంభమేళాలో ఘోరం…2027 పుష్కరాలకు పాఠం కానుందా?!

  ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కేంద్రంగా జరుగుతున్న  మహాకుంభమేళా మహా ఘోరం జరిగిపోయింది. మౌని అమావాస్య సందర్భంగా అమృతస్నానాలు ఆచరించేందుకు దాదాపు 3కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. ఈసందర్భంగా సెక్టర్-2లో భక్తుల రద్దీ
Read More

దావోస్ లో పెరిగిన అందమైన ఆ వ్యాపారం?!

  ప్రతీ ఏటా స్విట్జర్లాండ్‌లోని అందమైన ఆల్ఫ్స్ పర్వతాల చెంన ఉండే దావోస్‌ నగరంలో ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగే పారిశ్రామిక ఒప్పందాల సంగతి ఎలా ఉన్నా…వ్యభిచారం…వంటి అనైతిక వ్యాపారాలు మాత్రం ఏ యేటికాయేడు
Read More