రాజమహేంద్రవరంలో విధుశేఖర భారతీ మహాస్వామి విజయ ధర్మయాత్ర

సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరికీ అవగాహన కల్పించాలన్న సంకల్పంతో శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు అనంతశ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ
Read More

డిగ్రీల్లో అర్థశతకం సాధించిన నిత్యవిద్యార్థి….శతకం దిశగా ప్రస్థానం!

కర్రి రామారెడ్డి పేరు చెబితేనే ఎన్నో విశేషణాలతో పాటు, వెనుక సంవత్సరానికి కొన్ని చొప్పున డిగ్రీలు, డాక్టరేట్లు తగిలించాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరంనకు చెందిన నిత్యవిద్యార్థి,  ప్రముఖ మానసిక వైద్యులు, డాక్టర్ బీసీ రాయ్ పురస్కార
Read More

రోడ్ల విస్తరణ…ఇన్నర్…ఔటర్ రింగ్ రోడ్లు….రుడాకు కొత్త మాస్టర్ ప్లాన్

రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(రుడా)కు 2041 సంవత్సరం నాటి అవసరాలకు అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. వారంలోగా కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని రుడా వైస్ చైర్మన్, నగరపాలకసంస్థ
Read More

షేర్ మార్కెట్ లోకి రాజమహేంద్రవరం….ఎపిలోనే తొలిసారి

భారీ పరిశ్రమలు నిధులు సమీకరించే తరహాలో ప్రజల నుంచి వాటాలను సమీకరించి స్వయం సమృద్ధిని సాధించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సన్నాహాలు చేస్తోంది. దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం ఈతరహాలో పబ్లిక్
Read More

రాజమహేంద్రవరం మేయర్ రిజర్వేషన్ మారిపోతే…వారి భవిష్యత్ ఏమిటీ?!

చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరంలో 2027లో గోదావరి పుష్కరాలు ఘనంగా జరగనున్నాయి. గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్తంగా సుమారు 8నుంచి 10కోట్ల మంది యాత్రికులు, భక్తులు హాజరవుతారని అంచనా. గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల
Read More

కాపులు పల్లకీమోతకే పరిమితమా?!

“ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు కురిపిస్తూ మరో పదేళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని” ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సభలో ఉన్న తెలుగుదేశం పార్టీ
Read More

సకల దేవతా స్వరూపుడు సత్య సాయి బాబా(నవంబర్ 23న జయంతి)

 ఆరోపణలు…వివాదాలు ఎన్నున్నా..సత్యసాయిబాబాను గొప్ప మానవతావాది అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవసేవే మాధవ సేవ అని బోధించి, ఆచరణాత్మకంగా చూపించిన సత్యసాయిబాబాను షిరిడీ సాయిబా అవతారంగా భక్తులు విశ్వసిస్తారు.
Read More

గోదావరితీరంలో ఆధ్యాత్మిక సంరంభం…కార్తిక లక్ష దీపోత్సవం

పురాణాల ప్రకారం కార్తికమాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనది. అందులోనూ సోమవారం శివునికి ఇష్టమైన రోజు. దక్షిణ కాశీగా పేరొందిన గోదావరితీరంలోని చారిత్రాత్మక కోటిలింగాలరేవు వద్ద దాదాపు 11 ఏళ్ల క్రితం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు
Read More

మోసాల ముఖ్యమంత్రి…అబద్దాల చక్రవర్తి….ముద్రగడ పద్మనాభరెడ్డి గారి లేఖాస్త్రం

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని, లేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం పట్టి, ఎన్నికల్లో పవన్ గెలిచి, డిప్యుటీ సిఎంగా కూడా పదవి చేపట్టడంతో తన
Read More

నాడు రెడ్డి రాజ్యం…నేడు కమ్మ రాజ్యం! మరి రేపు..?!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలంలో రెడ్ల హవా కొనసాగగా…నేటి తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి పాలనలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్
Read More