Blog Page

గణతంత్ర దినోత్సవానికి…స్వాతంత్ర్య దినోత్సవాలకు మధ్య తేడా ఇదే!

ఆగస్టు 15, 1947న బ్రిటీష్ దేశ వలసపాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా జెండా
Read More

యుగపురుషుడు వివేకానందుడు!

స్వామి వివేకానంద.  ఆ పేరు వింటేనే ఒక జాగృతి. సుప్తచేతనావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే కాక, హిందూమత గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక భావనను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి
Read More

గాన గంధర్వన్ ఏసుదాసు

ఆకాశదేశాన…..హరివరాసనం లాంటి  చిరస్థాయిగా నిలిచే పాటలు..వైవిధ్యమైన కంఠస్వరం…మార్థవమైన గాత్రం కెజె యేసుదాసు సొంతం. సినీగీతాలైనా, భక్తి పాటలైనా యేసుదాసు పాడారంటే శ్రోతలకు వీనుల విందే. అందుకే ఆయనను
Read More

అమావాస్య తరువాత…పౌర్ణమే…చంద్రబాబుకు పాతమిత్రుడి ఘాటు లేఖ!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పాత మిత్రుడిగా పేర్కొంటూ  కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్న పద్మనాభరెడ్డి పేరిట మరో లేఖాస్త్రాన్ని సంధించారు. “1999లో మీ ఆహ్వానం మేరకు  ఐదేళ్ల
Read More

ప్రభుత్వాసుపత్రిలో గోరంట్ల …ఆదిరెడ్డి బలప్రదర్శన!…ఎవరు పైచేయి సాధిస్తారో?!

  తెలుగుదేశం పార్టీలో చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్న ఇరు వర్గాల మధ్య గత రెండురోజులుగా బలప్రదర్శన జరుగుతోంది. నేరుగా కాకపోయినా…ఇది సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ
Read More

2024 కొంచెం కష్టం…కొంచె ఇష్టం…

ఉగాది పచ్చడిలా 2024 సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాతో  పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీపి, చేదు, పులుపు వంటి షడ్రుచుల కలయికతో ముగిసింది. 2024లో కొంతమందికి మంచి
Read More

నూతన సంవత్సర శుభాకాంక్షలు

పాఠకులకు…వీక్షకులకు నూతన సంవత్సర…సంక్రాంతి శుభాకాంక్షలు దివాకరమ్ న్యూస్ 
Read More

పార్టీ ఒకటే…సమస్యా ఒకటే…కానీ వర్గాలే వేరు!

పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఇటీవల వైఎస్సార్సీపి శ్రేణులు పోరుబాట పేరిట నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. రాజమహేంద్రవరంలో నిర్వహించిన పోరుబాట మాత్రం  చర్చనీయాంశంగా మారింది. అధికారం కోల్పోయినా
Read More

మన్మోహన్ సింగ్ పై అవన్నీ అపోహలే….ఆయనతో అనుబంధాన్ని పంచుకున్న ఉండవల్లి

దివంగత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మౌన ముని అని… బలహీనమైన ప్రధాని అని.. కీలుబొమ్మ అని.. చెబుతుంటారు. అయితే అవన్నీ అపోహలేనని మాజీ ఎంపి ఉండవల్లి
Read More

బిజెపి వాషింగ్ మిషన్ లోకి విశాఖ డైరీ చైర్మన్

సిబిఐ, ఇడి కేసుల వంటి మరకలు పడ్డ నాయకులు బిజెపిలో చేరితే వాషింగ్ మెషీన్ లో ఉతికినట్లు స్వచ్చంగా మారిపోతారన్నది జాతీయస్థాయిలో ఉన్న విమర్శ. ఎపికి చెందిన
Read More